ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలందరికీ ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
30 SEP 2022 10:44PM by PIB Hyderabad
జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్కు ప్రతిస్పందనగా ట్వీట్ చేస్తూ:
“జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలందరికీ అభినందనలు. వారు ప్రపంచానికి అందించిన సృజనాత్మకత, పంచిన వినోదం, కళ-సంస్కృతులకు సముచిత గుర్తింపుగా దక్కిన గౌరవమిది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1864191)
Visitor Counter : 113
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam