ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిశాలోని ఝార్సుగూడ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం తెలిపారు

Posted On: 17 SEP 2022 1:40PM by PIB Hyderabad

ఒడిశాలోని ఝార్సుగూడ లో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన‌ వారికి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్య‌క్తం చేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  ‘‘ఒడిశాలోని ఝార్సుగూడ లో జరిగిన ప్రమాదం నాకు చాలా బాధ కలిగించింది.  ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.  ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను." అని పేర్కొన్నారు. 

The accident in Odisha’s Jharsuguda is saddening. My thoughts are with the families of those who have lost their lives in the accident. I pray that those injured recover at the earliest: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 17, 2022

***

DS/SH

 

 



(Release ID: 1860109) Visitor Counter : 110