ప్రధాన మంత్రి కార్యాలయం
ద్వారక శారద పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
11 SEP 2022 6:32PM by PIB Hyderabad
ద్వారక శారద పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ద్వారక శారద పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూశారని తెలిసి అత్యంత దు:ఖం కలిగింది. ఈ శోక ఘడియ లో ఆయన అనుయాయుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1858673)
Visitor Counter : 136
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam