ప్రధాన మంత్రి కార్యాలయం

ద్వారక శారద పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 11 SEP 2022 6:32PM by PIB Hyderabad

ద్వారక శారద పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ద్వారక శారద పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూశారని తెలిసి అత్యంత దు:ఖం కలిగింది. ఈ శోక ఘడియ లో ఆయన అనుయాయుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1858673) Visitor Counter : 136