ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

కాలడి గ్రామం లో గల శ్రీ ఆది శంకర జన్మ భూమి క్షేత్రం ను సందర్శించిన ప్రధాన మంత్రి


కోచి లోస్తూపాన్ని (శ్రీ కాంచి కామకోటి పీఠం) ను సందర్శించిన ప్రధాన మంత్రి

Posted On: 01 SEP 2022 9:40PM by PIB Hyderabad

 ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కాలడి గ్రామం లో శ్రీ ఆది శంకరాచార్యుల వారి యొక్క పవిత్ర జన్మస్థలం అయినటువంటి శ్రీ ఆది శంకర జన్మ భూమి క్షేత్రాన్ని సందర్శించారు.

 

 

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న కాంచి లో స్తూపాన్ని (శ్రీ కాంచి కామకోటి పీఠమ్) ను కూడా సందర్శించారు.

 

 


***



(Release ID: 1856292) Visitor Counter : 156