ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గణేశ్ చతుర్థి నాడు ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 31 AUG 2022 8:50AM by PIB Hyderabad

గణేశ్ చతుర్థి సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘యతో బుద్ధిర్ జ్ఞ‌ాననాశో ముముక్షో:, యత: సంపదో భక్తసంతోషికా: స్యు:

యతో విఘ్ననాశో యత: కార్యసిద్ధి:, సదా తం గణేశం నమామో భజామ:

గణేశ చతుర్ధి కి అనేకానేక శుభకామనలు. గణపతి బాప్పా మోర్ యా.

గణేశ చతుర్థి సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. భగవాన్ శ్రీ గణేశుని దీవెన లు ఎల్లవేళ ల మన కు లభిస్తూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.

 

 

****

DS/ST



(Release ID: 1855816) Visitor Counter : 159