ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

206.88 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.95 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,31,807

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 12,751

ప్రస్తుత రికవరీ రేటు 98.51%

వారపు పాజిటివిటీ రేటు 4.69%

Posted On: 09 AUG 2022 9:21AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 206.88 కోట్ల ( 2,06,88,49,775 ) డోసులను అధిగమించింది. 2,74,59,679 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.95 కోట్లకు పైగా ( 3,95,81,306 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10412739

రెండో డోసు

10096247

ముందు జాగ్రత్త డోసు

6482489

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18432175

రెండో డోసు

17680866

ముందు జాగ్రత్త డోసు

12596212

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39581306

రెండో డోసు

28816863

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61385582

రెండో డోసు

51564142

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559887543

రెండో డోసు

510317252

ముందు జాగ్రత్త డోసు

35105420

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203761918

రెండో డోసు

195654217

ముందు జాగ్రత్త డోసు

22077781

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127490906

రెండో డోసు

122278479

ముందు జాగ్రత్త డోసు

35227638

ముందు జాగ్రత్త డోసులు

11,14,89,540

మొత్తం డోసులు

2,06,88,49,775

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,31,807. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.31 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024O8S.jpg

భారతదేశ రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 16,412 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,35,16,071 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030S23.jpg

 

గత 24 గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0045HYP.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 3,63,855 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.85 కోట్లకు పైగా ( 87,85,52,017 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.69 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.50 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0055SRW.jpg

 

****


(Release ID: 1850217)