ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టంవాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 01 AUG 2022 8:36PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టం వాటిల్లిందని తెలుసుకొని బాధపడ్డాను. ప్రియతములను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు అతి త్వరలో పున:స్వస్థులు కావాలని ఆశపడుతున్నాను. బాధిత వ్యక్తుల కు స్థానిక పాలన యంత్రాంగం అన్ని విధాలుగాను సహాయాన్ని అందజేస్తున్నది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.

***

DS/SH



(Release ID: 1847346) Visitor Counter : 145