ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్ లోని జాలౌర్ లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టంవాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 28 JUN 2022 11:10AM by PIB Hyderabad

రాజస్థాన్ లోని జాలౌర్ లో ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దు:ఖదాయకమైన నష్టాన్ని భరించే శక్తి ని బాధిత కుటుంబాల కు ఆ ఈశ్వరుడు అందించాలంటూ ప్రధాన మంత్రి ప్రార్థించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘ రాజస్థాన్ లోని జాలౌర్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ దుఃఖ ఘడియ లో వారికి ఆ ఈశ్వరుడు సంయమన శక్తి ని ప్రసాదించు గాక: ప్రధాన మంత్రి @narendramodi అని పేర్కొంది.

****



(Release ID: 1837531) Visitor Counter : 103