ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

190.20 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.04 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,635

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,451

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.83%

Posted On: 08 MAY 2022 9:29AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 190.20 కోట్ల ( 1,90,20,07,487 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,35,96,683 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.04 కోట్లకు పైగా ( 3,04,48,722 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,05,638

రెండో డోసు

1,00,22,747

ముందు జాగ్రత్త డోసు

49,17,651

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,16,600

రెండో డోసు

1,75,50,850

ముందు జాగ్రత్త డోసు

79,12,526

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,04,48,722

రెండో డోసు

97,80,217

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,87,20,828

రెండో డోసు

4,31,71,512

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,61,13,520

రెండో డోసు

48,14,71,513

ముందు జాగ్రత్త డోసు

2,77,665

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,30,10,287

రెండో డోసు

18,87,73,756

ముందు జాగ్రత్త డోసు

7,94,418

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,69,31,452

రెండో డోసు

11,76,34,272

ముందు జాగ్రత్త డోసు

1,56,53,313

ముందు జాగ్రత్త డోసులు

2,95,55,573

మొత్తం డోసులు

1,90,20,07,487

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,635. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XNVP.jpg

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,079 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,57,495 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00378ZL.jpg

 

గత 24 గంటల్లో 3,451 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZV4I.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 3,60,613 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.06 కోట్లకు పైగా ( 84,06,93,082 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.83 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.96 శాతంగా నమోదయ్యాయి.https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005SQIW.jpg

 

****



(Release ID: 1823786) Visitor Counter : 112