ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగినరహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

Posted On: 07 MAY 2022 10:36AM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగిన రహదారి దుర్ఘటన హృద‌య‌విదారకం గా ఉంది. ఈ ఘటన లో తమ ప్రియజనుల ను కోల్పోయిన వారి కి ఇదే నా ప్రగాఢమైనటువంటి సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా స్వస్థులు కావాలని ఆకాంక్షిస్తున్నాను: ప్ర‌ధాన మంత్రి’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 



(Release ID: 1823499) Visitor Counter : 141