ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగినరహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
Posted On:
07 MAY 2022 10:36AM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో జరిగిన రహదారి దుర్ఘటన హృదయవిదారకం గా ఉంది. ఈ ఘటన లో తమ ప్రియజనుల ను కోల్పోయిన వారి కి ఇదే నా ప్రగాఢమైనటువంటి సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా స్వస్థులు కావాలని ఆకాంక్షిస్తున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1823499)
Visitor Counter : 141
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada