ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

190 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.01 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,303

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,805

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.79%

Posted On: 07 MAY 2022 9:24AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 190 కోట్ల ( 1,90,00,94,982 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,35,96,683 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.01 కోట్లకు పైగా ( 3,01,97,120 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:  

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,05,571

రెండో డోసు

1,00,22,021

ముందు జాగ్రత్త డోసు

49,03,039

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,16,489

రెండో డోసు

1,75,49,440

ముందు జాగ్రత్త డోసు

78,66,824

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,01,97,120

రెండో డోసు

93,23,185

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,86,78,007

రెండో డోసు

4,30,37,227

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,60,39,061

రెండో డోసు

48,09,83,791

ముందు జాగ్రత్త డోసు

2,48,003

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,29,91,311

రెండో డోసు

18,86,56,562

ముందు జాగ్రత్త డోసు

7,47,262

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,69,17,937

రెండో డోసు

11,75,56,098

ముందు జాగ్రత్త డోసు

1,55,56,034

ముందు జాగ్రత్త డోసులు

2,93,21,162

మొత్తం డోసులు

1,90,00,94,982

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,303. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023BDT.jpg

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,168 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,54,416 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EW98.jpg

 

గత 24 గంటల్లో 3,805 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CXBB.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,87,544 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.03 కోట్లకు పైగా ( 84,03,32,469 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.79 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.78 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005JQIA.jpg

 

 

****



(Release ID: 1823495) Visitor Counter : 141