ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హనుమాన్ జయంతి నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2022 9:05AM by PIB Hyderabad

మంగళప్రదం అయినటువంటి హనుమాన్ జయంతి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

‘‘శక్తి కి, సాహసానికి మరియు సంయమానికి ప్రతీక అయినటువంటి భగవాన్ హనుమాన్ యొక్క జయంతి సందర్భం లో దేశ ప్రజలందరి కి అనేకానేక శుభకామన లు. పవన పుత్రుని కృప వల్ల ప్రతి ఒక్కరి జీవనం బలంతో, బుద్ధి తో మరియు విద్య తో సదా పరిపూర్ణం గా ఉండుగాక.’’

***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1817453) సందర్శకుల సూచీ సంఖ్య : : 180