ప్రధాన మంత్రి కార్యాలయం
శహీదీ దివస్ నాడు అమరవీరుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
23 MAR 2022 9:19AM by PIB Hyderabad
ఈ రోజు న శహీదీ దివస్ సందర్భం లో శ్రీ భగత్ సింహ్, శ్రీ సుఖ్ దేవ్ మరియు శ్రీ రాజ్ గురు లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శహీదీ దివస్ సందర్భం లో భారత మాత యొక్క అమర సుపుత్రులు, వీరులు శ్రీ భగత్ సింహ్, శ్రీ సుఖ్ దేవ్ మరియు శ్రీ రాజ్ గురు లకు కోటి- కోటి నమస్కారాలు. మాతృభూమి కోసం ప్రాణాల ను అర్పించాలనేటటువంటి వారి యొక్క స్ఫూర్తి దేశవాసుల ను ఎల్లప్పటికీ ప్రేరితుల ను చేస్తూనే ఉంటుంది. జయ్ హింద్.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1808543)
Visitor Counter : 157
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam