ప్రధాన మంత్రి కార్యాలయం

శహీదీ దివస్ నాడు అమరవీరుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 23 MAR 2022 9:19AM by PIB Hyderabad

ఈ రోజు న శహీదీ దివస్ సందర్భం లో శ్రీ భగత్ సింహ్, శ్రీ సుఖ్ దేవ్ మరియు శ్రీ రాజ్ గురు లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శహీదీ దివస్ సందర్భం లో భారత మాత యొక్క అమర సుపుత్రులు, వీరులు శ్రీ భగత్ సింహ్, శ్రీ సుఖ్ దేవ్ మరియు శ్రీ రాజ్ గురు లకు కోటి- కోటి నమస్కారాలు. మాతృభూమి కోసం ప్రాణాల ను అర్పించాలనేటటువంటి వారి యొక్క స్ఫూర్తి దేశవాసుల ను ఎల్లప్పటికీ ప్రేరితుల ను చేస్తూనే ఉంటుంది. జయ్ హింద్.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 



(Release ID: 1808543) Visitor Counter : 157