ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

179.13 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 21.34 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.68%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,993

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 49,948

వారపు పాజిటివిటీ రేటు 0.68%

Posted On: 08 MAR 2022 9:26AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 21.34 లక్షలకు పైగా ( 21,34,463 ) డోసులతో కలిపి, 179.13 కోట్ల ( 1,79,13,41,295 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,08,07,099 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,02,230

రెండో డోసు

99,77,592

ముందు జాగ్రత్త డోసు

42,58,154

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,10,719

రెండో డోసు

1,74,63,730

ముందు జాగ్రత్త డోసు

64,26,046

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,54,96,520

రెండో డోసు

3,15,16,231

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,27,40,302

రెండో డోసు

45,08,05,644

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,24,31,362

రెండో డోసు

18,16,66,469

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,65,28,642

రెండో డోసు

11,31,35,305

ముందు జాగ్రత్త డోసు

1,00,82,349

ముందు జాగ్రత్త డోసులు

2,07,66,549

మొత్తం డోసులు

1,79,13,41,295

 

గత 24 గంటల్లో 8,055 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,06,150 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.68 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 3,993 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 49,948. ఇది మొత్తం కేసుల్లో 0.12 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 8,73,395 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77.43 కోట్లకు పైగా ( 77,43,10,567 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.68 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1803856)