ప్రధాన మంత్రి కార్యాలయం
రవిదాస్ జయంతి సందర్భం లో దిల్లీ లోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరాన్ని దర్శించుకొన్నప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 FEB 2022 10:32AM by PIB Hyderabad
రవిదాస్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిల్లీ లో గల శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరాని కి వెళ్లి గురు రవిదాస్ జీ కి నమస్కరించారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో
‘‘పుణ్యప్రదమైనటువంటి రవిదాస్ జయంతి సందర్భం లో ఈ రోజు న నేను దిల్లీ లోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరాని కి వెళ్ళి దర్శనం చేసుకొన్నాను.’’
‘‘రవిదాస్ జయంతి సందర్భం లో దేశ ప్రజలందరి కి ఇవే శుభాకాంక్షలు.’’
‘‘సంత్ రవిదాస్ గారి ఈ పవిత్ర ధామం ప్రజలందరి కీ ఒక ప్రేరణ స్థలం గా ఉన్నది. పార్లమెంట్ సభ్యుని గా నాకు ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాల ను పూర్తి చేసే అవకాశం లభించినందుకు నేను అదృష్టవంతుడి ని.’’
‘‘దిల్లీ లో శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరం లో గడిపిన సమయం ఎంతో ప్రత్యేకమైనటువంటిది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1798757)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam