ప్రధాన మంత్రి కార్యాలయం
కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడంపై ఆవేదన ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
03 FEB 2022 10:30PM by PIB Hyderabad
కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన ను వ్యక్తం చేశారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో కింది విధంగా తెలిపింది:
“కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో పలువురు ప్రాణాలు కోల్పోవడం నాకెంతో ఆవేదన కలిగిస్తోంది. ఈ విషాద సమయం లో మృతుల కుటుంబాల కు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతి ని వ్యక్తం చేస్తున్నాను: PM@narendramodi’’
***
DS/AK
(Release ID: 1795378)
Visitor Counter : 98
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam