ప్రధాన మంత్రి కార్యాలయం

కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడంపై ఆవేదన ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 03 FEB 2022 10:30PM by PIB Hyderabad

 

కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన ను వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ లో కింది విధంగా తెలిపింది:

“కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో పలువురు ప్రాణాలు కోల్పోవడం నాకెంతో ఆవేదన కలిగిస్తోంది. ఈ విషాద సమయం లో మృతుల కుటుంబాల కు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతి ని వ్యక్తం చేస్తున్నాను: PM@narendramodi’’

 

 

***

DS/AK



(Release ID: 1795378) Visitor Counter : 98