ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

167.29 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 57 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 94.91%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,61,386

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,21,603

వారపు పాజిటివిటీ రేటు 14.15%

Posted On: 02 FEB 2022 9:28AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 57 లక్షలకు పైగా ( 61,45,767 ) డోసులతో కలిపి, 167.29 కోట్ల ( 1,67,29,42,707 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,83,99,537 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,96,256

రెండో డోసు

98,79,519

ముందు జాగ్రత్త డోసు

34,51,621

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,97,726

రెండో డోసు

1,72,64,513

ముందు జాగ్రత్త డోసు

41,40,422

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,72,32,018

రెండో డోసు

11,28,099

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,20,71,418

రెండో డోసు

40,84,76,861

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,04,86,479

రెండో డోసు

17,22,41,222

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,50,26,535

రెండో డోసు

10,73,23,731

ముందు జాగ్రత్త డోసు

54,26,287

ముందు జాగ్రత్త డోసులు

1,30,18,330

మొత్తం డోసులు

1,67,29,42,707

 

గత 24 గంటల్లో 2,81,109 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,95,11,307 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 94.91 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,21,603. ఇది మొత్తం కేసుల్లో 3.90 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 17,42,793 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73.24 కోట్లకు పైగా ( 73,24,39,986 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 14.15 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.26 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1794648) Visitor Counter : 186