ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

163.84 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 22 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 93.33%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,86,384

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,02,472

వారపు పాజిటివిటీ రేటు 17.75%

Posted On: 27 JAN 2022 9:23AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 22 లక్షలకు పైగా ( 22,35,267 ) డోసులతో కలిపి, 163.84 కోట్ల ( 1,63,84,39,207 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,78,47,482 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:              

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,93,820

రెండో డోసు

98,37,436

ముందు జాగ్రత్త డోసు

29,87,993

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,92,579

రెండో డోసు

1,71,74,064

ముందు జాగ్రత్త డోసు

31,02,620

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,37,27,771

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

53,70,23,165

రెండో డోసు

39,48,22,719

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,95,79,974

రెండో డోసు

16,83,78,040

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,43,87,830

రెండో డోసు

10,50,18,240

ముందు జాగ్రత్త డోసు

36,12,956

ముందు జాగ్రత్త డోసులు

97,03,569

మొత్తం డోసులు

1,63,84,39,207

 

 

గత 24 గంటల్లో 3,06,357 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,76,77,328 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 93.33 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 2,86,384 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,02,472. ఇది మొత్తం కేసుల్లో 5.46 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,62,261 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72.21 కోట్లకు పైగా ( 72,21,66,248 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 17.75 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1792976) Visitor Counter : 124