ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

161.92 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 71 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 93.18%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,33,533

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 21,87,205

వారపు పాజిటివిటీ రేటు 16.87%

Posted On: 23 JAN 2022 9:19AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 71 లక్షలకు పైగా ( 71,10,445 ) డోసులతో కలిపి, 161.92 కోట్ల ( 1,61,92,84,270 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,74,72,203 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,91,997

రెండో డోసు

98,17,823

ముందు జాగ్రత్త డోసు

27,07,857

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,90,938

రెండో డోసు

1,71,33,844

ముందు జాగ్రత్త డోసు

26,22,380

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,15,77,103

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

53,39,04,245

రెండో డోసు

38,70,64,716

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,90,38,358

రెండో డోసు

16,61,68,085

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,40,49,287

రెండో డోసు

10,37,37,618

ముందు జాగ్రత్త డోసు

26,80,019

ముందు జాగ్రత్త డోసులు

80,10,256

మొత్తం డోసులు

1,61,92,84,270

 

గత 24 గంటల్లో 2,59,168 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,65,60,650 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 93.18 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 3,33,533 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 21,87,205. ఇది మొత్తం కేసుల్లో 5.57 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 18,75,533 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 71.55 కోట్లకు పైగా ( 71,55,20,580 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 16.87 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.78 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1792005) Visitor Counter : 155