ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

55.39 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 73 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 95.20%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,64,202

ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 5,753. నిన్నటి కంటే 4.83% వృద్ధి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,72,073

వారపు పాజిటివిటీ రేటు 11.83%

Posted On: 14 JAN 2022 9:45AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 73 లక్షలకుపైగా ( 73,08,669 ) డోసులతో కలిపి, 155.39 కోట్ల ( 1,55,39,81,819 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,66,59,387 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,89,851

రెండో డోసు

97,68,352

ముందు జాగ్రత్త డోసు

14,72,348

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,88,501

రెండో డోసు

1,70,28,660

ముందు జాగ్రత్త డోసు

10,80,733

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

3,14,83,560

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

52,15,18,598

రెండో డోసు

36,31,10,223

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,70,42,104

రెండో డోసు

15,92,79,748

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,27,95,849

రెండో డోసు

9,98,12,738

ముందు జాగ్రత్త డోసు

8,10,554

ముందు జాగ్రత్త డోసులు

33,63,635

మొత్తం డోసులు

1,55,39,81,819

 

గత 24 గంటల్లో 1,09,345 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,48,24,706 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 95.20 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 2,64,202 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,72,073. ఇది మొత్తం కేసుల్లో 3.48 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 17,87,457 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 69.90 కోట్లకు పైగా ( 69,90,99,084 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 11.83 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతంగా నమోదైంది.

****

 



(Release ID: 1789879) Visitor Counter : 129