ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

152.89 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 92 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 96.36%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,68,063

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,21,446

వారపు పాజిటివిటీ రేటు 8.85%

Posted On: 11 JAN 2022 10:04AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 92 లక్షలకుపైగా ( 92,07,700 ) డోసులతో కలిపి, 152.89 కోట్ల ( 1,52,89,70,294 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,63,81,175 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,89,162

రెండో డోసు

97,49,504

ప్రికాషన్‌ డోసు

5,19,604

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,87,535

రెండో డోసు

1,69,87,318

ప్రికాషన్‌ డోసు

2,01,205

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

2,62,35,531

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

51,64,88,421

రెండో డోసు

35,52,58,150

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,64,00,931

రెండో డోసు

15,70,66,390

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,24,27,789

రెండో డోసు

9,85,94,887

ప్రికాషన్‌ డోసు

2,63,867

మొత్తం ప్రికాషన్‌ డోసులు

9,84,676

మొత్తం డోసులు

1,52,89,70,294

 

గత 24 గంటల్లో 69,959 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,45,70,131 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 96.36 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,21,446. ఇది మొత్తం కేసుల్లో 2.29 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,79,928 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 69.31 కోట్లకు పైగా ( 69,31,55,280 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 8.85 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా నమోదైంది.

****



(Release ID: 1789104) Visitor Counter : 138