ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

146.70 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో దాదాపు ఒక కోటి డోసులు నిర్వహణ

98.13 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 37,379 కొత్త కేసులు నమోదు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,71,830

వారపు పాజిటివిటీ రేటు 2.05 శాతం

प्रविष्टि तिथि: 04 JAN 2022 10:13AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన దాదాపు ఒక కోటి డోసులతో ( 99,27,797 ) కలిపి, 146.70 కోట్ల డోసులను (146,70,18,464 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,57,38,732 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

103,88,236

రెండో డోసు

97,21,229

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

183,86,265

రెండో డోసు

169,16,589

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

42,06,433

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

50,31,39,868

రెండో డోసు

33,88,64,854

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,50,66,883

రెండో డోసు

15,24,39,814

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,17,14,067

రెండో డోసు

96,17,4226

మొత్తం

146,70,18,464

 

గత 24 గంటల్లో 11,007 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,43,06,414 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.13 శాతానికి చేరింది.

 

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 190వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 37,379 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,71,830. ఇది మొత్తం కేసుల్లో 0.49 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,54,302 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 68.24 కోట్లకు పైగా ( 68,24,28,595 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా నమోదైంది.

****


(रिलीज़ आईडी: 1787404) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam