ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భగవాన్  బిర్  సాముండా  గారి కి ఆయన జయంతి నాడు  శ్రద్ధాంజలి  ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 15 NOV 2021 10:18AM by PIB Hyderabad

భగవాన్ బిర్ సా ముండా గారి కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. స్వాతంత్య్ర సమరాని కి బలాన్ని ఇవ్వడం కోసం ఆయన అందించినటువంటి తోడ్పాటు ను, అలాగే ఆదివాసీ సమాజం యొక్క ప్రయోజనాల కోసం ఆయన జరిపిన పోరాటాన్ని శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

భగవాన్ బిర్ సా ముండా గారి కి ఆయన జయంతి నాడు ఇదే ఆదర పూర్ణమైనటువంటి శ్రద్ధాంజలి. వారు స్వాతంత్య్ర సంగ్రామాని కి శక్తి ని అందించడం తో పాటు ఆదివాసీ సమాజం యొక్క హితాల ను రక్షించడం కోసం నిరంతరం సంఘర్షణ చేస్తూ వచ్చారు. దేశం కోసం ఆయన అందించిన తోడ్పాటు చిర స్మరణీయం గా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 1771882) Visitor Counter : 186