ప్రధాన మంత్రి కార్యాలయం
రోమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 OCT 2021 11:28AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదహారో జి-20 శిఖర సమ్మేళనాని కి హాజరు కావడం కోసం రోమ్ కు విచ్చేశారు.
ప్రధాన మంత్రి కి ఇటలీ ప్రభుత్వం లోని సీనియర్ అధికారుల తో పాటు ఇటలీ లోని భారతదేశం రాయబారి స్వాగతం పలికారు.
***
(రిలీజ్ ఐడి: 1767436)
సందర్శకుల సూచీ సంఖ్య : : 206
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam