ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 OCT 2021 11:28AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదహారో జి-20 శిఖర సమ్మేళనాని కి హాజరు కావడం కోసం రోమ్ కు విచ్చేశారు.

ప్రధాన మంత్రి కి ఇటలీ ప్రభుత్వం లోని సీనియర్ అధికారుల తో పాటు ఇటలీ లోని భారతదేశం రాయబారి స్వాగతం పలికారు.



***


(रिलीज़ आईडी: 1767436) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam