ప్రధాన మంత్రి కార్యాలయం

రోమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 29 OCT 2021 11:28AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదహారో జి-20 శిఖర సమ్మేళనాని కి హాజరు కావడం కోసం రోమ్ కు విచ్చేశారు.

ప్రధాన మంత్రి కి ఇటలీ ప్రభుత్వం లోని సీనియర్ అధికారుల తో పాటు ఇటలీ లోని భారతదేశం రాయబారి స్వాగతం పలికారు.



***



(Release ID: 1767436) Visitor Counter : 149