ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ మన్ మోహన్ సింఘ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2021 11:52AM by PIB Hyderabad

డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆయన చక్కని ఆరోగ్యం తో ఉండాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలి, ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను.’’  అని పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1763939) సందర్శకుల సూచీ సంఖ్య : : 215
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam