ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ మన్ మోహన్ సింఘ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసిన ప్రధాన మంత్రి
Posted On:
14 OCT 2021 11:52AM by PIB Hyderabad
డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆయన చక్కని ఆరోగ్యం తో ఉండాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలి, ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1763939)
Visitor Counter : 207
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam