ప్రధాన మంత్రి కార్యాలయం
గణేశ్ చతుర్థి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 SEP 2021 9:25AM by PIB Hyderabad
గణేశ్ చతుర్థి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మీ అందరి కి గణేశ్ చతుర్థి తాలూకు మంగలకామన లు. ఈ పావనమైనటువంటి సందర్భం ప్రతి ఒక్కరి జీవనం లో సుఖాన్ని, శాంతి ని, సౌభాగ్యాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించు గాక. గణపతి బప్పా మోర్ యా.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1754435)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam