హోం మంత్రిత్వ శాఖ

జ‌మ్ము-క‌శ్మీర్ కు చెందిన వివిధ రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌తో ప్ర‌ధాన‌మంత్రి ఉన్న‌త స్థాయి స‌మావేశం


జ‌మ్ము-క‌శ్మీర్‌ లో గ్రామీణ స్థాయి నుంచి ప్ర‌జాస్వామ్యం ప‌టిష్ఠ‌త‌కే ప్రాధాన్య‌త : ప్ర‌ధాన‌మంత్రి

పోలింగ్ స‌జావుగా జ‌ర‌గాలంటే. పునర్విభజన త్వ‌రిత గ‌తిన జ‌ర‌గాల్సిందే : ప్ర‌ధాన‌మంత్రి

జ‌మ్ము-క‌శ్మీర్ లో ఎన్నికైన ప్ర‌జాప్ర‌భుత్వం రావాలి, అప్పుడే జ‌మ్ము-క‌శ్మీర్ అభివృద్ధి ప‌థంలో పురోగ‌మించే బ‌లం చేకూరుతుంది : ప్ర‌ధాన‌మంత్రి

జ‌మ్ము-క‌శ్మీర్ లో అభివృద్ధి ప్రాజెక్టుల పురోగ‌తి ప‌ట్ల సంతృప్తి ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి

జ‌మ్ము-క‌శ్మీర్ లో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వినియోగించుకున్న‌ వ్య‌క్తిగ‌త ల‌బ్ధిదారుల సంఖ్య 90% చేరింది : హోం మంత్రి

Posted On: 24 JUN 2021 9:44PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ మ్ము-శ్మీర్ కు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అత్యున్న స్థాయి మావేశానికి అధ్యక్ష హించారుమ్ము-శ్మీర్ లో ప్రజాస్వామ్య టిష్ఠపై వివమైన ర్చ రిగిందిఎన్నికలు నిర్వహించి బ్లాక్జిల్లా అభివృద్ధి మండలులు ఏర్పాటు చేయడం ద్వారా మూడంచెల పంచాయతీ వ్యస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మ్ము-శ్మీర్ లో ప్రజాస్వామ్య ప్రక్రియకు రింత ఉత్తేజం ల్పించడం ఎలా అనే అంశంపై ర్చ విస్తృతంగా రిగింది దిశగా ముందడుగు వేసే విషయంలో వివిధ పార్టీల నాయకులు   అభిప్రాయాలు పంచుకున్నారురాజ్యాంగానికిప్రజాస్వామ్య టిష్ఠకు వారు  ట్టుబాటును ప్రటించారు. 

ర్చలు సుహృద్భావ వాతావణంలో డంతో పాటు నాయకులందరూ దాపరికం లేకుండా  అభిప్రాయాలు ప్రటించడాన్ని ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ ప్రశంసించారుమ్ము-శ్మీర్ లో గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్య టిష్ఠ  ప్రాధాన్య అని ఆయన నొక్కి చెప్పారుమ్ము-శ్మీర్ లో ఎన్నికలు రిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే వేగంగా  పునర్విభజన గాలనిఅప్పుడే మ్ము-శ్మీర్ అభివృద్ధి యానానికి లం చేకూరుతుందని ఆయ అన్నారు. 

మ్ము-శ్మీర్ లో ప్రలుప్రత్యేకించి యువ రాజకీయ నాయత్వం హించడం ద్వారా  ఆకాంక్ష సాకారానికి మార్గం సుగమం చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. 

మ్ము-శ్మీర్ లో అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి ట్ల ప్రధానమంత్రి సంతృప్తి ప్రటించారుయువ ఆకాంక్షలు సాకారం చేయడంమ్ము-శ్మీర్ ను అభివృద్ధి థంలో నిలడానికి నాయకులందరూ లిసికట్టుగా కృషి చేయాలని ఆయ కోరారు. 

పారర్శతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో మ్ము-శ్మీర్ సుదీర్ఘ దూరం ప్రయాణించిందని కేంద్ర హోం మంత్రి  శ్రీ అమిత్ షా అన్నారుమ్ము-శ్మీర్ లో కేంద్రప్రభుత్వ కాలు వినియోగించుకున్న వ్యక్తిగ బ్ధిదారుల సంఖ్య సుమారు 90% ఉన్నట్టు ఆయ చెప్పారులు ప్రధాన రోడ్డు ప్రాజెక్టులురెండు కొత్త ఎయిమ్స్, 7 కొత్త వైద్య ళాశాలలు నెలకొల్పుతున్నారు.  మ్ము-శ్మీర్ పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా 4.5 క్ష ఉపాధి ల్పించడం క్ష్యంగా రూ.28,400 కోట్ల ప్యాకేజితో కొత్త పారిశ్రామిక విధానం ప్రటించారు. 

పార్ల‌మెంటులో ప్ర‌క‌టించిన మేర‌కు రాష్ట్ర  హోదా పున‌రుద్ధ‌రించాలంటే పునర్విభజన ప్ర‌క్రియ  (నియోజ‌క‌వ‌ర్గాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ‌) వేగ‌వంతం కావ‌డంశాంతియుతంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కీల‌క మైలురాళ్లు అని శ్రీ అమిత్ షా వివ‌రించారు. 

శ్రీ ఫ‌రూక్ అబ్దుల్లాశ్రీ గులామ్ న‌బీ అజాద్శ్రీ‌మ‌తి మెహ‌బూబా ముఫ్తిశ్రీ ఒమ‌ర్ అబ్దుల్లాశ్రీ క‌వీంద‌ర్ గుప్తాశ్రీ ముజ‌ఫ‌ర్ హుస్సేన్ బేగ్‌శ్రీ నిర్మ‌ల్ సింగ్‌శ్రీ తారాచంద్‌శ్రీ మ‌హ‌మ్మ‌ద్ అల్తాఫ్ బుఖారీశ్రీ స‌జ‌ద్ గ‌ని లోన్‌శ్రీ ర‌వీంద‌ర్ రైనాశ్రీ గులాం అహ్మ‌ద్ మీర్‌శ్రీ మ‌హ‌మ్మ‌ద్ యూస‌ఫ్ త‌రిగామిశ్రీ భీమ్ సింగ్  స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. 

హోం మంత్రి శ్రీ అమిత్ షాజ‌మ్ము-క‌శ్మీర్ లెఫ్ట‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ మ‌నోజ్ సిన్హాఎన్ఎస్ఏ శ్రీ అజిత్ దోవ‌ల్‌కేంద్ర స‌హాయ మంత్రి (పిఎంఓశ్రీ జితేంద్ర సింగ్‌సీనియ‌ర్ అధికారులు కూడా  స‌మావేశంలో పాల్గొన్నారు.



(Release ID: 1730230) Visitor Counter : 211