ప్రధాన మంత్రి కార్యాలయం

గోవా స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 30 MAY 2021 5:16PM by PIB Hyderabad

గోవా స్థాపన దినం సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజల కు అభినందనలు తెలిపారు.

‘‘గోవా ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు ఇవే అభినందనలు. ఈ రాష్ట్రం ప్రగతి తాలూకు నూతన శిఖరాల ను అందుకోవాలిగాక.  గోవా ప్రజలకు చక్కని ఆరోగ్యం దక్కాలని, వారి శ్రేయం కోసం నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH



(Release ID: 1722975) Visitor Counter : 164