ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం- 134వ రోజు


21 కోట్ల మైలురాయి దాటిన భారత టీకాల కార్యక్రమం

18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా1.82 కోట్ల మందికి పైగా టీకాలు
29న సాయంత్రం 7 వరకు 28 లక్షలమందికి పైగా టీకాలపంపిణీ

Posted On: 29 MAY 2021 9:08PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భాగంగా చేపట్టిన టీకాల కార్యక్రమం భారత్ లో ఈ రోజు ఇంకో మైలురాయి దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 21 కోట్లు దాటి శనివారం సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 21,18,39,768 కు చేరింది.

కరోనా సంక్షోభాన్ని తట్టుకోవటానికి భారత్ అనుసరిస్తున్న సమగ్ర వ్యూహంలో పరీక్షలు చేపట్టటం, సోకినవారి ఆనవాలుపట్టటం, చికిత్స అందించటం, నివారణకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించటంతో బాటు టీకాలు వేయటం కూడా ఒక భాగం.

18-44 వయోవర్గంలో శనివారం నాడు 14,15,190 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న డోసుల సంఖ్య  1,82,25,509 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు నమోదయ్యారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

 

సంఖ్య

రాష్ట్రం

 మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

7,999

0

2

ఆంధ్రప్రదేశ్

16,389

6

3

అరుణాచల్ ప్రదేశ్

20,510

0

4

అస్సాం

5,50,624

8

5

బీహార్

15,72,323

2

6

చండీగఢ్

35,607

0

7

చత్తీస్ గఢ్

7,50,080

2

8

దాద్రా, నాగర్ హవేలి

32,628

0

9

డామన్, డయ్యూ

39,070

0

10

ఢిల్లీ

10,24,204

25

11

గోవా

34,378

0

12

గుజరాత్

13,67,054

22

13

హర్యానా

9,58,559

84

14

హిమాచల్ ప్రదేశ్

80,213

0

15

జమ్మూ, కశ్మీర్

1,91,629

146

16

జార్ఖండ్

5,01,817

2

17

కర్నాటక

8,90,494

125

18

కేరళ

1,84,304

1

19

లద్దాఖ్

23,668

0

20

లక్షదీవులు

2,289

0

21

మధ్యప్రదేశ్

15,53,245

1

22

మహారాష్ట్ర

9,51,522

21

23

మణిపూర్

28,677

0

24

మేఘాలయ

38,533

0

25

మిజోరం

16,321

0

26

నాగాలాండ్

18,659

0

27

ఒడిశా

6,90,300

23

28

పుదుచ్చేరి

17,037

0

29

పంజాబ్

4,38,210

4

30

రాజస్థాన్

16,97,334

6

31

సిక్కిం

10,425

0

32

తమిళనాడు

10,95,761

57

33

తెలంగాన

1,40,687

34

34

త్రిపుర

54,015

0

35

ఉత్తరప్రదేశ్

19,80,245

8792

36

ఉత్తరాఖండ్

2,66,626

2

37

పశ్చిమ బెంగాల్

9,44,073

10

మొత్తం

 

1,82,25,509

9,373

 

 

మొత్తం ఇప్పటిదాకా 21,18,39,768 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  98,61,648 మొదటి డోసులు, 67,71,436 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,55,53,395 మొదటి డోసులు, 84,87,493 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  1,82,25,509 మొదటి డోసులు, 9,373 రెండో డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  6,53,51,847 మొదటి డోసులు,  1,05,17,121 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,84,18,226 మొదటి డోసులు, 1,86,43,720 రెండో డోసులు ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,61,648

రెండో డోస్

67,71,436

 కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,55,53,395

రెండో డోస్

84,87,493

18-44వయోవర్గం

మొదటి డోస్

1,82,25,509

రెండో డోస్

9,373

45-60 వయోవర్గం

మొదటి డోస్

6,53,51,847

రెండో డోస్

1,05,17,121

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,84,18,226

రెండో డోస్

1,86,43,720

మొత్తం

21,18,39,768

టీకాల కార్యక్రమం మొదలైన 134 వ రోజైన మే 289న 28,09,436 టీకా డోసులిచ్చారు.  ఇందులో 25,11,052 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 2,98,384 రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.   

తేదీ: మే 29, 2021 ( 134వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

16,743

రెండో డోస్

10,803

కోవిడ్ యోధులు

మొదటి డోస్

84,999

రెండో డోస్

23,056

18-44 వయోవర్గం

మొదటి డోస్

14,15,190

రెండో డోస్

9,075

45-60 వయోవర్గం

మొదటి డోస్

7,15,209

రెండో డోస్

1,61,093

60 పైబడ్డవారు

మొదటి డోస్

2,78,911

రెండో డోస్

94,357

మొత్తం

మొదటి డోస్

25,11,052

రెండో డోస్

2,98,384

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

 

***


(Release ID: 1722857) Visitor Counter : 186