ప్రధాన మంత్రి కార్యాలయం

జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 13 APR 2021 9:14AM by PIB Hyderabad

జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు :
 
‘‘ జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి శ్రద్ధాంజలి.  వారి సాహసం, వీరత్వం, త్యాగం భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి కి బలాన్ని ఇస్తుంది. ’’

***



(Release ID: 1711523) Visitor Counter : 191