ప్రధాన మంత్రి కార్యాలయం

గుడీ పడ్ వా సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 APR 2021 9:08AM by PIB Hyderabad

గుడీ పడ్ వా ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

‘‘రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవనం లో చక్కని ఆరోగ్యాన్ని, సమృద్ధి ని ప్రసాదించు గాక’’
 

గుడీ పడ్ వా సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.

***
 



(Release ID: 1711495) Visitor Counter : 124