ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాల 42వ రోజు సమాచారం

ఇప్పటిదాకా 1.37 కోట్ల కోవిడ్ టీకా డోసుల పంపిణీ ఈరోజు సాయంత్రం 6 వరకు 2.84 లక్షల టీకాలు

ఈరోజు 1,71,089 మంది ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్ టీకా

Posted On: 26 FEB 2021 8:19PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సంఖ్య ఈ రోజుకు 1.37కోట్లు దాటింది. మొత్తం 2,89,320 శిబిరాల ద్వారా  ఈ సాయంత్రం 6 గంటలకు 1,37,56,940 టీకా డోసుల పంపిణీజరిగింది. ఇందులో 66,37,049 (76.6%) మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, 22,04,083 (62.9%) మంది రెండో డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది కాగా 49,15,808 (47.7%) మంది కోవిడ్ యోధులు ఉన్నారు. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం జనవరి 16న మొదలు కాగా కోవిడ్ యోధులకు ఫిబ్రవరి 2న మొదలైంది.  .

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

66, 37, 049 (76.6%)

22, 04, 083 (62.9%)

49, 15, 808 (47.7%)

 

కోవిడ్ టీకాలు మొదలుపెట్టిన 42వ రోజైన ఈరోజు సాయంత్రం 6 గంటలవరకు 2,84,297 టీకా డోసులిచ్చారు. అందులో 1,13,208 మంది లబ్ధిదారులకు  మొదటి డోస్ ఇవ్వగా 1,71,089 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది. సాయంత్రం 6 వరకు 10,405 శిబిరాలు జరిగాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈరోజు టీకాలు ఇచ్చారు.

క్రమసంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

మొదటి డోస్

రెండో డోస్

మొత్తం డోసులు

1

అండమాన్, నికోబార్ దీవులు

6,127

2,413

8,540

2

ఆంధ్రప్రదేశ్

5,15,007

1,34,516

6,49,523

3

అరుణాచల్ ప్రదేశ్

24,658

6,700

31,358

4

అస్సాం

1,92,301

23,981

2,16,282

5

బీహార్

5,59,203

79,142

6,38,345

6

చండీగఢ్

20,890

1,712

22,602

7

చత్తీస్ గఢ్

3,76,475

50,557

4,27,032

8

దాద్రా-నాగర్ హవేలి

5,252

337

5,589

9

డామన్, డయ్యూ

2,151

254

2,405

10

ఢిల్లీ

3,64,032

34,781

3,98,813

11

గోవా

18,722

2,072

20,794

12

గుజరాత్

8,33,340

1,60,294

9,93,634

13

హర్యానా

2,21,841

71,983

2,93,824

14

హిమాచల్ ప్రదేశ్

1,00,723

17,041

1,17,764

15

జమ్మూ-కశ్మీర్

2,40,817

16,255

2,57,072

16

జార్ఖండ్

2,83,808

23,597

3,07,405

17

కర్నాటక

6,02,967

2,07,700

8,10,667

18

కేరళ

4,46,072

91,729

5,37,801

19

లద్దాఖ్

8,753

748

9,501

20

లక్షదీవులు

2,368

710

3,078

21

మధ్యప్రదేశ్

6,49,377

1,31,088

7,80,465

22

మహారాష్ట్ర

10,20,108

1,40,372

11,60,480

23

మణిపూర్

51,109

2,519

53,628

24

మేఘాలయ

28,860

1,350

30,210

25

మిజోరం

21,772

5,635

27,407

26

నాగాలాండ్

29,463

5,495

34,958

27

ఒడిశా

4,58,368

1,54,434

6,12,802

28

పుదుచ్చేరి

9,455

1,024

10,479

29

పంజాబ్

1,54,197

36,254

1,90,451

30

రాజస్థాన్

7,97,900

1,52,486

9,50,386

31

సిక్కిం

16,950

1,361

18,311

32

తమిళనాడు

3,79,563

51,676

4,31,239

33

తెలంగాణ

2,84,058

1,14,020

3,98,078

34

త్రిపుర

89,395

21,349

1,10,744

35

ఉత్తరప్రదేశ్

11,70,022

2,74,151

14,44,173

36

ఉత్తరాఖండ్

1,40,671

14,323

1,54,994

37

పశ్చిమబెంగాల్

9,02,528

1,29,100

10,31,628

38

ఇతరములు

5,23,554

40,924

5,64,478

 

మొత్తం

1,15,52,857

22,04,083

1,37,56,940

2021 ఫిబ్రవరి 26న అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యక్రమ నిర్వాహకులకు శిక్షణాకార్యక్రమాలు జరిగాయి. కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో తరువాత దశ అయిన 60 ఏళ్ళు పైబడిన, ఇతర దీర్ఘకాల వ్యాధులతో 45 ఏళ్ళు పైబడిన వారిని కోవిన్ పోర్టల్ లో నమోదు చేయటం మీద వారికి వివరించారు.

రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులలో మొదటి డోస్ పూర్తి చేసుకున్నవారు 75% పైగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆరు ఉన్నాయి. ఇవి దాద్రా-నాగర్ హవేలి, గుజరాత్, లక్షదీవులు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర.

 

 

రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 80% కు పైగా మొదటి డోస్  టీకాలు వేసుకున్న వారు ఏడు రాష్ట్రాలలో ఉన్నారు.  అవి: బీహార్, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్ గఢ్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ 

మరోవైపు 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరోగ్య సిబ్బందిలో రిజిస్టర్ చేసుకున్న వారిలో 50% కంటే తక్కువ మంది మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అవి నాగాలాండ్, పంజాబ్, చండీగఢ్, పుదుచ్చేరి.

 

ఏడు రాష్ట్రాలలో  రిజిస్టర్ చేసుకున్న కోవిడ్ యోధులలో 60% కంటే ఎక్కువమంది మొదటి డోస్ తీసుకున్నారు. అవి: ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్. 

 

 

మరోవైపు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదు చేసుకున్న కోవిడ్ యోధులలో 30% కంటే తక్కువ మంది మొదటి డోస్ తీసుకున్నారు.  అవి: అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, తమిళనాడు, అండమాన్-నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, కేరళ, పుదుచ్చేరి

 

5 రాష్ట్రాలలో అత్యధికంగా టీకాలు వేశారు. అవి ఉత్తర ప్రదేశ్  (73,434), పశ్చిమ బెంగాల్ (38,522), గుజరాత్ (35,540), కర్నాటక (21,459) మహారాష్ట్ర (18,190).

మొత్తం ఇప్పటిదాకా 51 మంది ఆస్పత్రిలో చేరారు. వీరు టీకాలు తీసుకున్న మొత్తం సంఖ్యలో 0.0004%. ఈరోజు వరకు ఆస్పత్రిలో చేరిన 51 మందిలో  27 మందిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. 23 మంది ప్రాణాలు కోల్పోగా ఒకరు ఇంకా చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో కొత్తగా ఎవరూ ఆస్పత్రిలో చేరలేదు.  

ఇప్పటిదాకా మొత్తం 46 మరణాలు నమోదయ్యాయి. ఇవి మొత్తం కోవిడ్ టీకాలలో 0.0004% మాత్రమే.  46 మందిలో 23 మంది ఆస్పత్రిలో చనిపోగా 23 మంది ఆస్పత్రి వెలుపల చనిపోయారు. ఇప్పటిదాకా కోవిడ్ సంబంధమైన తీవ్రమైన ఘటన గాని, మరణం గాని నమోదు కాలేదు. 

గత 24 గంటలలో ఒక మరణం నమోదైంది.  .బీహార్ లోని భీఓజ పూర్ కి చెందిన 41 ఏళ్ళ పురుషుడు టీకా టీసుకున్న 15 రోజులకు చనిపోయాడు. హృదయ సంబంధమైన వ్యాధి కారణంగా చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టమ్ నివేదిక ఇంకా అందాల్సి ఉంది. 

 

***

 



(Release ID: 1701257) Visitor Counter : 207