రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పనాజీలో శనివారం నిర్వహించనున్న 'గోవా విముక్తి దినోత్సవం'లో పాల్గొననున్న రాష్ట్రపతి


Posted On: 18 DEC 2020 5:39PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, శని, ఆదివారాల్లో గోవాలో పర్యటించనున్నారు. శనివారం పనాజీలో 60వ 'గోవా విముక్తి దినోత్సవం' వేడుకలను ప్రారంభిస్తారు.

****



(Release ID: 1681793) Visitor Counter : 197