రాష్ట్రపతి సచివాలయం
శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
11 DEC 2020 12:05PM by PIB Hyderabad
మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్రపతితోపాటు రాష్ట్రపతి భవన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రణబ్ చిత్రపటానికి పూలు సమర్పించి, అంజలి ఘటించారు.
***
(रिलीज़ आईडी: 1679970)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam