ప్రధాన మంత్రి కార్యాలయం

గురునాన‌క్ ప్రకాశ్‌పూర‌బ్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 30 NOV 2020 9:51AM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , గురునాన‌క్ దేవ్ జీ ప్ర‌కాశ్ పూర‌బ్ సంద‌ర్భంగా ఈరోజు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా  ఒక సందేశం ఇస్తూ,‌
నేను శ్రీ గురునాన‌క్ దేవ్‌జీకి వారి ప్ర‌కాశ్ పూర‌బ్ సంద‌ర్భంగా శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. సమాజానికి సేవ చేయ‌డానికి, మెరుగైన విశ్వానికి గురునాన‌క్ దేవ్‌జీ ఆలోచ‌న‌లు ప్రేర‌ణ‌గా నిలుస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

***



(Release ID: 1677125) Visitor Counter : 160