ఆర్థిక మంత్రిత్వ శాఖ

జిఎస్‌టి అమ‌లులో ఏర్ప‌డిన లోటును భ‌ర్తీ చేసేందుకు ఆప్ష‌న్‌-1ని ఎంచుకున్న పంజాబ్‌

26 రాష్ట్రాలు, శాస‌న‌స‌భ‌ల‌తో కూడిన అన్ని కేంద్ర‌పాలిత ప్రాంతాలూ ఆప్ష‌న్‌-1ని ఎంచుకున్నాయి

జిఎస్‌టి అమ‌లు లోటును భ‌ర్తీ చేసేందుకు రూ.8,359 కోట్లు అందుకోనున్న పంజాబ్

రుణాల ద్వారా అద‌నంగా రూ. 3,033 కోట్ల‌ను సేక‌రించేందుకు పంజాబ్‌కు అనుమ‌తి జారీ

Posted On: 28 NOV 2020 2:39PM by PIB Hyderabad

జిఎస్‌టి అమ‌లు నేప‌థ్యంలో ఏర్ప‌డిన ఆదాయ కొర‌త‌ను భ‌ర్తీ చేసేందుకు ఆప్ష‌న్ -1ని ఎంచుకుంటున్న‌ట్టుగా పంజాబ్ ప్ర‌భుత్వం తెలిపింది. దీనితో ఈ ప్ర‌త్యామ్నాయాన్ని ఎంచుకున్న రాష్ట్రాల సంఖ్య 26కు పెరిగింది. శాస‌న స‌భ క‌లిగిన మూడు కేంద్ర ప్రాంతాలూ ( ఢిల్లీ, జ‌మ్ము& కాశ్మీర్‌, పుదుచ్చేరి) కూడా ఆప్ష‌న్ -1ని ఎంచుకునేందుకు నిర్ణ‌యించుకున్నాయి. 
జిఎస్‌టి అమ‌లు కార‌ణంగా కొర‌త ప‌డ్డ ఆదాయాన్ని భ‌ర్తీ చేసేందుకు ఆప్ష‌న్‌-1ని ఎంచుకున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కూ భార‌త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక రుణ గ‌వాక్షం ద్వారా పొందుతున్నారు. ఈ గ‌వాక్షం అక్టోబ‌ర్ 23, 2020 నుంచి త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించిన క్ర‌మంలో భార‌త ప్ర‌భుత్వం రూ. 24,000 కోట్ల‌ను నాలుగు వాయిదాల‌లో రాష్ట్రాల త‌ర‌ఫున పొంది, అక్టోబ‌ర్ 23, న‌వంబ‌ర్ 2, న‌వంబ‌ర్ 9, 23 న‌వంబ‌ర్ 2020 నాటికి ఆప్ష‌న్ -1ని ఎంచుకున్న రాష్ట్రాల‌కు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు అందించింది. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం కూడా ఈ గ‌వాక్షం ద్వారా నిధుల‌ను అందుకుంటుంది. ఇది త‌దుప‌రి రుణ సేక‌ర‌ణ ప్రారంభం నుంచి పొందుతారు.  
ఆప్ష‌న్‌-1 నిబంధ‌న‌ల కింద‌, జిఎస్‌టి అమ‌లు కార‌ణంగా కొర‌త ప‌డిన మొత్తాన్ని ప్ర‌త్యేక గ‌వాక్షం నుంచి రుణంగా పొంద‌డ‌మే కాక‌,ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ కింద  మే 17, 2020న‌ భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తించిన 2% అద‌న‌పు రుణాల‌లో 0.50% తుది విడ‌త రుణంగా తీసుకునేందుకు రాష్ట్రాల‌కు బేష‌ర‌తు అనుమ‌తి ఉంది. ఇది 1.1 ల‌క్ష కోట్ల ప్ర‌త్యేక గ‌వాక్షానిక‌న్నా చాలా ఎక్కువ‌. పంజాబ్ ప్ర‌భుత్వం నుంచి ఆప్ష‌న్ -1ని ఎంచుకుంటున్న‌ట్టు స‌మాచారాన్ని అందుకున్న త‌ర్వాత‌, భార‌త ప్ర‌భుత్వం పంజాబ్ ప్ర‌భుత్వం రూ.3,033 కోట్ల‌ను (పంజాబ్ జిఎస్‌డిపిలో 0.5%) అద‌న‌పు రుణాన్ని తీసుకునేందుకు అనుమ‌తిని ఇచ్చింది. 
మొత్తం 26 రాష్ట్రాలు అద‌న‌పు రుణాన్ని తీసుకునేందుకు అనుమ‌తి మంజూరీ, ఇప్ప‌టి వ‌ర‌కూ 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ప్ర‌త్యేక గ‌వాక్షం ద్వారా స‌మీక‌రించి, ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల చేసిన నిధుల వివ‌రాలు జ‌త‌చేయ‌డం జ‌రిగింది. 
జిఎస్‌డిపిలో 0.50 శాతం అద‌న‌పు రుణాలు అనుమ‌తి‌, ప్ర‌త్యేక గ‌వాక్షం ద్వారా సేక‌రించి 28-11-2020 వ‌ర‌కు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కూ అందించిన మొత్తాల వివ‌రాలు. 

Statewise additional borrowing of 0.50 percent of GSDP allowed and amount of funds raised through special window passed on to the States/UTstill 28.11.2020

(Rs. in Crore)

S. No.

Name of State / UT

Additional borrowing of 0.50 percent allowed to States

Amount of fund raised through special window passed on to the States/ UTs

1

Andhra Pradesh

5051

672.61

2

Arunachal Pradesh*

143

0.00

3

Assam

1869

289.54

4

Bihar

3231

1136.27

5

Goa

446

244.39

6

Gujarat 

8704

2683.88

7

Haryana

4293

1266.68

8

Himachal Pradesh 

877

499.74

9

Karnataka

9018

3611.17

10

Kerala#

4,522

0.00

11

Madhya Pradesh

4746

1321.98

12

Maharashtra

15394

3486.24

13

Manipur*

151

0.00

14

Meghalaya

194

32.51

15

Mizoram*

132

0.00

16

Nagaland*

157

0.00

17

Odisha

2858

1112.42

18

Punjab #

3033

0.00

19

Rajasthan

5462

645.06

20

Sikkim*

156

0.00

21

Tamil Nadu

9627

1816.66

22

Telangana

5017

164.41

23

Tripura

297

66.04

24

Uttar Pradesh

9703

1748.29

25

Uttarakhand

1405

674.27

26

West Bengal #

6787

0.00

 

Total (A):

103273

21472.16

1

Delhi

Not applicable

1706.93

2

Jammu & Kashmir

Not applicable

661.21

3

Puducherry

Not applicable

159.70

 

Total (B):

Not applicable

2527.84

 

Grand Total (A+B)

103273

24000.00

* These States have ‘NIL’ GST compensation gap

Funds will be released starting after next round of borrowing.

***
 



(Release ID: 1676734) Visitor Counter : 151