ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ సిఎస్ఆర్ ప్ర‌చారాన్ని ప్రారంభించిన డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్

“కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌ణాళిక త్వ‌రిత గ‌తిన సిద్ధం అవుతోంది”

Posted On: 26 OCT 2020 10:31PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ర్షర్థన్ కోవిడ్-19పై పంజాబ్ నేషల్ బ్యాంక్ (పిఎన్ బిచేపట్టిన అఖిల భార ప్రచారోద్యమాన్ని ప్రారంభించారుపంజాబ్ నేషల్ బ్యాంక్ సిఎస్ఆర్ ఆల్బమ్సిఎస్ఆర్ వీడియోను కూడా ఆయ విడుద చేశారు.

మ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో  పిఎన్ బి చురుకైన పాత్ర పోషిస్తోంది. 10 వేల బ్రాంచిల ద్వారా దేశంలోని 662 జిల్లాల్లో అవరంలో ఉన్న ర్గాలకు 10 క్ష మాస్కులుశానిటైజర్లు రా చేసింది అని పిఎన్ బి చేపట్టిన సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రశంసిస్తూ ర్షర్థన్ అన్నారు.

దేశంలోని 500 జిల్లాల్లోని గ్రామీణసెమీ అర్బన్ ప్రాంతాల రైతులకు ప్రత్యేక దుపాయాలు అందుబాటులో ఉంచేందుకు మూడు నెల కాలం పాటు అమలులో ఉండేలా బ్యాంకు 2020 అక్టోబర్ 2 తేదీన గ్రామ్ సంపర్క్ యోజ కార్యక్రమం చేపట్టడాన్ని కూడా ఆయ ప్రశంసించారు.

జాతీయ దృక్పథంతో పిఎన్ బి చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ “గాల్వన్ లోయపై త్రుమూకలు రిపిన దాడిలో ణించిన సాహ యోధుల కుటుంబాలను బ్యాంకు 74 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్కరించిందిసాయుధ ళాల ట్ల బ్యాంకుకు  ట్టుబాటుగౌరవానికి  సంఘ నిదర్శనం” అని డాక్టర్ ర్షర్థన్ అన్నారు.

సిఎస్ ఆర్ కార్యలాపాల్లో భాగంగా భావ్ రావ్ దేవ్ స్ సేవా న్యాస్ కు వాహనం కొనుగోలు కోసం రూ.10.37 కోట్లు హాయం అందించడాన్ని ప్రశంసిస్తూ అనారోగ్యానికి పాలైన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ కు లించేందుకు న్యాస్ కు  వాహనం ఉపయోగడుతుందని చెప్పారు.

“కోవిడ్ పై భారదేశం పోరాటం దో నెలలోకి ప్రవేశించిందిలు విభాగాల్లో ఆత్మనిర్భర్ ను ప్రవేశపెట్టిన దేశంగా భారత్ గుర్తింపు పొందిందిదేశంలో రికరీ కేసులు అద్భుతంగా  పెరుగుతూ యాక్టివ్ కేసుల సంఖ్య నీయంగా గ్గడం కేంద్ర ర్యవేక్షలోని కోవిడ్-19 ట్టడి వ్యూహం విజయానికి నిదర్శనంకోవిడ్-19 మ్మారిని తుదముట్టించేందుకు చికిత్సవ్యాక్సిన్ అభివృద్ధి విభాగాల్లో రుగుతున్న శాస్ర్తీయ రిశోధలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది పోరాటంలతో భారత్ రింత విజయం సాధిస్తుంది” అని డాక్టర్ ర్షర్థన్ అన్నారు.

వివిధ విద్యాబోర్డులు నిర్వహించిన రీక్షల్లో ప్రతిభను నిరూపించుకుని మంచి స్కోర్ సాధించిన విద్యార్థులను బ్యాంకు త్కరించిందనివిద్యార్థులను అసాధార పౌరులుగా చిన‌ 10 వేల మంది ప్రముఖ‌ ఉపాధ్యాయులను కూడా త్కరించిందని కేంద్ర మంత్రికి బ్యాంకు అధికారులు నివేదించారు.

దేశంలోని ప్రతీ ఒక్కరికీస‌మాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా వ్యాక్సిన్ అందించడం ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యం అని డాక్టర్ ర్షర్థన్ క్కాణిస్తూ వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక వేగంగా సిద్ధం అవుతున్నని చెప్పారు. “ కార్యక్రమంలో అయినా చిత్తశుద్ధితో పాల్గొనే బాధ్యతాయుతమైన సంస్థగా పిఎన్ బి విష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా భాగస్వామి అయి జాతి పురోభివృద్ధికి దోహడుతుందని భావిస్తున్నానుదేశంలోని ప్రతీ ఒక్కరి కారంతోనే కోవిడ్ పై పోరాటంలో విజయం సాధ్యం అవుతుంది” అని ఆయ వ్యాఖ్యానించారు.

బ్యాంకు ఎండిసిఇఒ ఎస్‌.ఎస్‌.ల్లికార్జునరావుపిఎన్ బి ఇత సీనియర్ అధికారులు  కార్యక్రమంలో పాల్గొన్నారువీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పిఎన్ బి జోనల్ కార్యాలయాల అధికారులు కూడా  కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1667757) Visitor Counter : 179