రాష్ట్రప‌తి స‌చివాల‌యం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి

Posted On: 13 AUG 2020 7:00PM by PIB Hyderabad

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు.

    రాత్రి 7 గంటలకు ప్రసంగం ఉంటుంది. ఆల్‌ ఇండియా రేడియో జాతీయ నెట్‌వర్క్‌, అన్ని దూరదర్శన్‌ ఛానెళ్లలో ప్రసారమవుతుంది. తొలుత హిందీలో, తర్వాత ఇంగ్లిష్‌లో ప్రసంగం ఉంటుంది. తర్వాత, దూరదర్శన్‌ ప్రాంతీయ ఛానెళ్లు స్థానిక భాషల్లో ప్రసంగాన్ని ప్రసారం చేస్తాయి. ఆలిండియా రేడియో ప్రాంతీయ నెట్‌వర్కుల్లోనూ రాత్రి 9.30 గంటలకు స్థానిక భాషల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని వినిపిస్తారు. 

 

****



(Release ID: 1645704) Visitor Counter : 106