ప్రధాన మంత్రి కార్యాలయం
దేశం లో వివిధత్వం లో ఏకత్వాన్ని వేడుక గా జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2019 1:18PM by PIB Hyderabad
భారతదేశం లో వేల సంవత్సరాల నుండి వర్ధిల్లుతున్న సంపన్నమైనటువంటి వివిధత్వం దేశం లో ఏకత కు దోహద పడిందని, అంతేకాకుండా కలసికట్టు గా నిలవాలన్న మన సంకల్పాని కి అండ గా కూడా ఇది నిలబడిందని చెప్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రశంస ను వ్యక్తం చేశారు.
సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి ని స్మరించుకోవడం కోసం ఈ రోజు న కేవడియా లో ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ ను నిర్వహించిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు.
‘మన యొక్క వివిధత్వం లో ఏకత్వాన్ని చూసుకొని మనం గర్విస్తున్నాము. దాని లో నుండి మనం మన యొక్క అస్తిత్వాన్ని మరియు సమ్మానాన్ని పొందుతున్నాము’’ అని ఆయన అన్నారు.
‘‘మనం మన యొక్క వివిధత్వం లోని ఏకత్వాన్ని వేడుక గా జరుపుకొంటున్నాము. మనం మన యొక్క వైవిధ్యం లో ఎటువంటి వైరుధ్యాల ను అన్వేషించం. అంతకన్న అందులో మనం ఏకత్వం యొక్క బలమైన పాశాన్ని చూస్తున్నాము’’
‘‘వివిధత్వాన్ని ఒక ఉత్సవం మాదిరి గా జరుపుకోవడమంటే అది నిజాని కి మన హృదయాల లో ఏకత్వం తాలూకు తంత్రి ని స్పర్శించేటటువంటిదే’’ అని ఆయన అన్నారు.
‘‘ఎప్పుడయితే జీవించే విభిన్న మార్గాల ను, సంప్రదాయాల ను మనం ఆదరిస్తామో, అప్పుడు సోదర భావం, ఇంకా సమరసత మరింత గా పెంపొందుతాయి. ఈ కారణం గా, ప్రతి ఒక్క ఘడియ లో మనం మన యొక్క వైవిధ్యాన్ని, దేశ నిర్మాణ ప్రక్రియ ను ఉద్దేశించిన సంబరాలను చేసుకొనే తీరాలి’’ అని ఆయన అన్నారు.
‘‘ఈ యొక్క వివిధత భారతదేశం లో ఒక శక్తి గా ఉంటోంది. ప్రపంచం లో మరెక్కడా కూడా దీని ని చూడటం కుదరదు. దక్షిణాది నుండి విచ్చేసిన ఆది శంకరుల వారు ఉత్తరాది న మఠాల ను స్థాపించారు. బెంగాల్ కు చెందిన స్వామి వివేకానందుల వారు దక్షిణాగ్రాన కన్యకుమారి లో జ్ఞానాన్ని సిద్ధింపచేసుకొన్నారు.’’
‘‘గురు గోవింద్ సింహ్ పట్ నా లో జన్మించి, పంజాబ్ లో ఖాల్సా పంథ్ ను ఏర్పాటు చేశారు. రామేశ్వరం లో పుట్టిన కీర్తిశేషులు ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఢిల్లీ లో దేశం లోనే అత్యున్నతమైన పదవి ని అధిష్ఠించారు’’ అని ఆయన అన్నారు.
‘‘భారతదేశ రాజ్యాంగ పీఠిక లోని ‘‘వీ ద పీపల్ ఆఫ్ ఇండియా’’ పద బంధాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది రాజ్యంగం ఆరంభం లో కనుపించేటటువంటి ఒక పద బంధం మాత్రమే కాదు, భారతదేశం లో వేల సంవత్సరాల నాటి జీవన పరంపర కు ప్రతినిధి గా ఉంది కూడాను’’ అన్నారు.
‘‘సర్ దార్ పటేల్ గారు 500కు పైగా సంస్థానాల ను భారతదేశం లో విలీనం చేసే బృహత్కార్యాన్ని భుజాని కి ఎత్తుకొన్నప్పుడు చాలా మంది ని దేశం లోకి ఆకర్షించినటువంటిది ఈ అయస్కాంత శక్తే’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
‘‘ప్రస్తుతం భిన్న దేశాల మధ్య సౌహార్దం లో భారతదేశం యొక్క ప్రతిష్ట మరియు ప్రభావం పెరుగుతున్నాయి, దీనికి కారణం మనలోని ఏకతే’’ అని ఆయన చెప్పారు.
‘‘ఇవాళ యావత్తు ప్రపంచం భారతదేశాన్ని గంభీరం గా పరిగణిస్తోంది, దీనికి కారణం మన జాతీయ ఐక్యతే’’ అని ఆయన అన్నారు. ప్రపంచం లోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ల లో ఒకటి గా భారతదేశం ఉంది అంటే అందుకు కారణం మన జాతీయ ఐక్యత’’ అని ఆయన చెప్పారు.
‘‘మనతో యుద్ధాల ను గెలువ లేని వారు మన ఏకత కు సవాలు ను విసరుతున్నారు. అయితే, యుగాల తరబడి ప్రాకులాడినప్పటికీ ఎవ్వరూ కూడాను మన లోని ఏకత స్ఫూర్తి పై పైచేయి ని సాధించలేకపోయారన్న సంగతి ని వారు మరచిపోతున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘సర్ దార్ పటేల్ గారి ఆశీస్సుల తో దేశం కొన్ని వారాల క్రితం అటువంటి వేర్పాటు శక్తుల ను పరాజయం పాలు చేసేందుకు ఒక ప్రధాన నిర్ణయాన్ని తీసుకొంది.. అదే 370వ అధికారణాన్ని రద్దు చేయడం’’ అని ఆయన వెల్లడించారు.
‘‘భారతదేశ రాజ్యాంగం లోని 370వ అధికరణం జమ్ము & కశ్మీర్ కు వేర్పాటువాదాన్ని మరియు ఉగ్రవాదాన్ని మాత్రం ఇవ్వగలిగింది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
‘‘దశాబ్దాల తరబడి ఈ అధికరణం యొక్క ఉనికి దేశం లో ఒకే సముదాయం లో పరస్పరం విరోధం పెట్టుకొనేటటువంటి దళాల ను ఏర్పరచే కృత్రిమమైన గోడ ను నిలబెట్టింది’’ అని ఆయన చెప్పారు.
సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ యొక్క జయంతి ని స్మరించుకోవడం కోసం కేవడియా లో ఈ రోజు న ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ ను నిర్వహించిన సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగించారు.
‘‘రాజ్యాంగ 370వ అధికరణం ఈ కృత్రిమమైన కుడ్యాని కి అవతలి వైపు న ఉన్నటువంటి మన సోదరుల ను మరియు మన సోదరీమణుల ను అవ్యవస్థితం చేసింది’’ అని ఆయన అన్నారు.
‘‘ఈ గోడ ను ఇప్పుడు కూల్చివేయడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.
‘‘యావత్తు దేశం లో 370వ అధికరణం ఒక్క జమ్ము & కశ్మీర్ లో మాత్రమే ఉనికి లో ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘గడచిన మూడు దశాబ్దాల కాలం లో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల 40,000 మంది కి పైగా ప్రాణాల ను కోల్పోయారు. ఎంతో మంది మాతృమూర్తులు వారి పిల్లల ను, సోదరీమణులు వారి సోదరుల ను, తల్లిదండ్రులు వారి చిన్నారుల ను కోల్పోయారు’’ అని ఆయన అన్నారు.
‘‘జమ్ము & కశ్మీర్ అంశాన్ని గనుక నాకు వదలి వేసినట్లయితే దాని ని పరిష్కరించడాని కి ఇంత వ్యవధి పట్టేదే కాదు అని సర్ దార్ పటేల్ గారు ఒకప్పుడు వ్యాఖ్యానించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘370వ అధికరణం రద్దు నిర్ణయాన్ని నేను సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి నాడు ఆయన కు అంకితమిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ప్రకటించారు.
‘‘మేము తీసుకున్న ఈ నిర్ణయం ఇక జమ్ము- కశ్మీర్ ను మరియు లద్దాఖ్ ను ఒక ఉజ్వల భవిష్యత్తు దిశ గా, ప్రగతి మార్గం లో ముందుకు నడిపిస్తుంది అని నేను సంతోషిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
జమ్ము- కశ్మీర్ లో ఇటీవల జరిగిన బ్లాక్ డివెలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ఈ ఎన్నికల కు 98 శాతాని కి పైగా వోటర్లు వచ్చారు. పంచ్ లు మరియు సర్పంచ్ లు అయినటువంటి ఆ వోటర్లు వారి వోటు హక్కు ను వినియోగించుకోవడం కోసం పెద్ద సంఖ్య లో తరలి వచ్చారు. ఇది ఒక భారీ సందేశాన్ని అందిస్తోంది’’ అని ఆయన అన్నారు.
‘‘ఇప్పుడు జమ్ము- కశ్మీర్ లో రాజకీయ స్థిరత్వపు యుగం మొదలవుతుంది. వ్యక్తిగత స్వార్ధపరత్వ కారణాల తో ప్రభుత్వాల ను ఏర్పాటు చేసే ఆట ముగుస్తుంది. ధార్మిక కారణాల తో విచక్షణ చూపే భావన సైతం సన్నగిలుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘ఈ ప్రాంతం లో సహకారాత్మక సమాఖ్య వాదం లో ఒక సిసలైన ప్రాతినిధ్య యుగం ఆరంభం అవుతుంది. నూతన హైవేలు, నూతన రైలు మార్గాలు, నూతన పాఠశాల లు, నూతన కళాశాల లు, నూతనం గా ఏర్పాటు అయ్యే ఆసుపత్రులు.. జమ్ము- కశ్మీర్ ను పురోగతి లో కొత్త శిఖరాల కు తీసుకు పోతాయి’’ అని ఆయన అన్నారు.
ఈశాన్య ప్రాంతాల లో చోటు చేసుకొంటున్న ప్రగతి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుతం ఈశాన్య ప్రాంతాల లో వేర్పాటువాద ధోరణులు పురోగతి, ఇంకా ఏకీకరణ దిశ గా పయనిస్తున్నాయి. దశాబ్దాల తరబడి కొనసాగిన సమస్యల కు ప్రస్తుతం పరిష్కారాలు దొరుకుతున్నాయి. దశాబ్దాల పాటు కొనసాగిన నిర్భందాల నుండి, హింస నుండి యావత్తు ఈశాన్య ప్రాంతాలు ప్రస్తుతం విముక్తం అవుతున్నాయి’’ అని వివరించారు.
‘‘సర్ దార్ పటేల్ గారు సలిపిన కృషి నుండి మేము పొందిన ప్రేరణ తో దేశం లో పూర్తి ఉద్వేగ భరితమైన, ఆర్థిక మరియు రాజ్యాంగ పరమైన ఏకీకరణ కు ఒక ఉత్తేజాన్ని అందిస్తున్నాము. ఇది ఏ విధమైన ప్రయత్నమంటే ఇది లేకుండా మనం 21వ శతాబ్దం లో ఒక శక్తిమంతమైన భారతదేశాన్ని ఊహించుకోలేము’’ అని ఆయన అన్నారు.
సర్ దార్ పటేల్ ఆదర్శాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘దేశ సుస్థిరత కోసం లక్ష్యాల తాలూకు ఏకత, కృషి తాలూకు ఏకత, ఉద్దేశ్యం తాలూకు ఏకత అత్యవసరం. మరి ఇదే సర్ దార్ పటేల్ గారి సిద్ధాంతం గా ఉండింది. అంతేకాదు, మనం మన యొక్క ధ్యేయాల లో, గమ్యాల లో సమానత్వ వైఖరి ని కలిగి ఉండాలి అనేది కూడాను’’ అన్నారు.
‘‘మనం ఈ జాతీయ ఏకత బాట లో ముందుకు సాగిపోయినప్పుడు మాత్రమే ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’’ లక్ష్యాన్ని సాధించుకొంటాము అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

PMO India
✔@PMOIndia
PM: विविधता का सेलिब्रेशन, विविधता का उत्सव उसमें छुपी एकता का स्पर्श कराता है, उसे बाहर ला देता है।
जब हम देश की अलग - अलग भाषाओं और सैकड़ों बोलियों पर गर्व करते हैं तो भाव का बंधन बन जाता है।

600
9:50 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
157 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: जब हम विभिन्न पंथों-संप्रदायों की परंपराओं, आस्थाओं का सम्मान करते हैं तो सदभाव-स्नेहभाव में और वृद्धि हो जाती है।इसलिये हमें हर पल, विविधता के हर अवसर को सेलिब्रेट करना है।
और यही Nation Building है।


705
9:51 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
180 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: जब हम विभिन्न पंथों-संप्रदायों की परंपराओं, आस्थाओं का सम्मान करते हैं तो सदभाव-स्नेहभाव में और वृद्धि हो जाती है।इसलिये हमें हर पल, विविधता के हर अवसर को सेलिब्रेट करना है।
और यही Nation Building है।


705
9:51 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
180 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: यहां पटना में प्रकट हुए गुरू गोबिंद सिंह, पंजाब में जाकर, देश की रक्षा के लिए खालसा पंथ की स्थापना करते हैं
यहां रामेश्वरम में पैदा हुए एपीजे अब्दुल कलाम, दिल्ली में देश के सर्वोच्च पद पर आसीन होते हैं।
1,198
9:52 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
244 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: We the People of India, हम भारत के लोग, ये तीन-चार शब्द नहीं हैं, सिर्फ हमारे संविधान की शुरुआत नहीं हैं।
ये हजारों वर्षों से चली आ रही भारतीयों की एकता का प्रतिबिंब है।
1,137
9:54 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
238 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: जब सरदार पटेल, पाँच सौ से ज्यादा रिसायतों के एकीकरण के भगीरथ कार्य के लिए निकले थे, तो यही वो चुंबकीय शक्ति थी, जिसमें ज्यादातर राजे-रजवाड़े खिंचे चले आए थे।
2,647
9:57 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
455 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: आज विश्व मंच पर हमारा प्रभाव और सदभाव, दोनों बढ़ रहा है, तो उसका कारण हमारी एकता है। आज पूरी दुनिया, भारत की बात गंभीरता से सुनती है, तो उसका कारण हमारी एकता है। आज भारत दुनिया की बड़ी आर्थिक ताकत है, तो उसका कारण, हमारी एकता है।
945
10:01 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
215 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: एकता का यही वो मार्ग है जिस पर चलते हुए, एक भारत, श्रेष्ठ भारत का संकल्प पूरा होगा, नए भारत का निर्माण होगा।


1,023
10:24 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
223 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: सरदार साहब कहते थे, भारत में स्थायित्व के लिए बहुत आवश्यक है- Unity of Pupose, Unity of Aims और Unity of Endeavour. हमारे उद्देश्यों में समानता हो, हमारे लक्ष्यों में समानता हो और हमारे प्रयासों में समानता हो।

890
10:22 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
212 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: सरदार साहेब के आशीर्वाद से, इन ताकतों को परास्त करने का एक बहुत बड़ा फैसला देश ने कुछ हफ्ते पहले ही लिया है। आर्टिकल 370 ने जम्मू-कश्मीर को अलगाववाद और आतंकवाद के सिवाय कुछ नहीं दिया।
1,009
10:07 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
219 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: पूरे देश में जम्मू-कश्मीर ही एकमात्र स्थान था जहां आर्टिकल 370 था और पूरे देश में जम्मू-कश्मीर ही एकमात्र स्थान था जहां तीन दशकों में आतंकवाद ने करीब-करीब 40 हजार लोगों की जान ले ली।
1,156
10:07 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
259 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: दशकों तक हम भारतीयों के बीच इस आर्टिकल 370 ने एक अस्थाई दीवार बना रखी थी।हमारे जो भाई-बहन इस अस्थाई दीवार के उस पार थे, वो भी असमंजस में रहते थे।जो दीवार कश्मीर में अलगाववाद और आतंकवाद बढ़ा रही थी, अब वो दीवार गिरा दी गई है।
3,259
10:08 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
621 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: कभी सरदार पटेल ने कहा था कि अगर कश्मीर का मसला उनके पास रहा होता, तो उसे सुलझने में इतनी देर नहीं होती।आज उनकी जन्म जयंती पर, मैं आर्टिकल 370 को हटाने का फैसला, सरदार साहेब को समर्पित करता हूं।

2,187
10:10 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
535 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: हमें इस बात की भी खुशी है कि आज से ही जम्मू-कश्मीर और लद्दाख, एक नए भविष्य की ओर कदम बढ़ा रहे हैं।हाल ही में वहां, ब्लॉक डवलपमेंट काउंसिल के चुनाव में 98 प्रतिशत पंचों-सरपंचों की भागीदारी एक बड़ा संदेश है।
1,256
10:12 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
275 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: अब जम्मू कश्मीर में एक राजनीतिक स्थिरता आएगी।
अब निजी स्वार्थ के लिए सरकारें बनाने और गिराने का खेल बंद होगा।
अब क्षेत्र के आधार पर भेदभाव के शिकवे और शिकायतें भी दूर होंगी।
999
10:13 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
219 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: अब Co-Operative Federalism की असली भागीदारी देखने को मिलेगी।नए हाईवे, नई रेलवे लाइनें, नए स्कूल, नए कॉलेज, नए अस्पताल, जम्मू-कश्मीर के लोगों के विकास को नई ऊँचाई पर ले जाएंगे।
1,123
10:13 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
234 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: मुझे खुशी है कि आज से जम्मू-कश्मीर और लद्दाख के सभी सरकारी कर्मचारियों को सातवें वेतन आयोग द्वारा स्वीकृत भत्तों का लाभ मिलना भी शुरू हो जाएगा।
2,181
10:14 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
427 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: जम्मू-कश्मीर और लद्दाख में नई व्यवस्थाएं ज़मीन पर लकीरें खींचने के लिए नहीं है, बल्कि विश्वास की एक मज़बूत कड़ी बनाने के लिए है।यही विश्वास है जिसकी कामना सरदार पटेल ने भी जम्मू कश्मीर और लद्दाख के लिए की थी।
1,018
10:15 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
240 people are talking about this

PMO India
✔@PMOIndia
PM: सरदार साहेब की प्रेरणा से ही हम संपूर्ण भारत के Emotional, Economic और Constitutional Integration पर बल दे रहे हैं।ये वो प्रयास हैं जिसके बगैर 21वीं सदी के विश्व में भारत की मज़बूती की कल्पना हम नहीं कर सकते।
853
10:16 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
209 people are talking about this

PIB India
✔@PIB_India
#Article370 only gave separatism and terrorism to #JammuAndKashmir;
For decades this article had erected an artificial wall, now this wall has been demolished: PM @narendramodi #RashtriyaEktaDiwas #SardarVallabhbhaiPatel

192
10:33 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
56 people are talking about this

PIB India
✔@PIB_India
Those who can not win wars against us, they are challenging our unity
But they forget, despite yearning for ages, none has been able to vanquish the spirit of unity within us: PM @narendramodi #SardarVallabhbhaiPatel #RashtriyaEktaDiwas

102
10:21 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
26 people are talking about this

PIB India
✔@PIB_India
The Statue of Unity has been built from iron contributed by farmers from across the country; soil from different parts of #India has gone into the foundation of the statue
The statue is thus, a symbol of our Unity in Diversity: PM @narendramodi #RashtriyaEktaDiwas #sardarpatel

119
10:17 AM - Oct 31, 2019
Twitter Ads info and privacy
30 people are talking about this
***
(రిలీజ్ ఐడి: 1589807)
సందర్శకుల సూచీ సంఖ్య : : 122