మంత్రిమండలి

యుపిఎస్ సి మరియు సిఎస్ సిఎమ్ ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 07 MAR 2019 2:29PM by PIB Hyderabad

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిశన్ (యుపిఎస్ సి) కి, సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆఫ్ మంగోలియా (సిఎస్ సిఎమ్) కు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

సిఎస్ సిఎమ్ కు మరియు యుపిఎస్ సి కి మధ్య ఇప్పటికే ఉన్న సంబంధాన్ని ఈ ఎంఒయు బలోపేతం చేయనుంది.  ఇది నియామక రంగం లో ఇరు పక్షాలు వాటి అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని పరస్పరం పంచుకొనేందుకు మార్గాన్ని సుగమం చేయగలదు.

**
 



(Release ID: 1568143) Visitor Counter : 83