ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణ.. సూర్యాపేటలో దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 26 AUG 2026 2:21PM by PIB Hyderabad

తెలంగాణ.. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సంభవించి ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారుఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
తెలంగాణ.. సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకొని బాధపడ్డానుఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నానుదుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2303560) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam