ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో జార్ఖండ్ గవర్నర్ భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 03 AUG 2026 1:09PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నరు శ్రీ సంతోష్ గంగ్వార్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:

“ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నరు శ్రీ సంతోష్ గంగ్వార్ సమావేశమయ్యారు.

***


(రిలీజ్ ఐడి: 2293725) సందర్శకుల సూచీ సంఖ్య : : 63