ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో సమావేశమైన ఒడిశా ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 6:02PM by PIB Hyderabad
ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.”
***
(రిలీజ్ ఐడి: 2265231)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7