రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2026 1:03PM by PIB Hyderabad

భారత మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (2026 మే 19) రాష్ట్రపతి భవన్లో పుష్పాంజలి ఘటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2262739) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam