ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో హర్యానా గవర్నర్ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
02 MAY 2026 12:46PM by PIB Hyderabad
హర్యానా గవర్నర్, ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈ విధంగా పోస్టు చేశారు.
‘‘ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా గవర్నర్, ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ సమావేశమయ్యారు’’.
(రిలీజ్ ఐడి: 2257469)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14