హోం మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఎన్నికల్లో ఓటు వేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఈ ప్రజాస్వామ్య వేడుకలో పాల్గొని, ఓటర్లంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీ అమిత్ షా విజ్ఞప్తి
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2026 1:22PM by PIB Hyderabad
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఎన్నికల్లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఓటు వేశారు.
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఎన్నికల్లో ఈ రోజు తాను ఓటు వేశానని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఓటు వేయడం ద్వారా ఈ ప్రజాస్వామ్య వేడుకలో భాగస్వాములు కావాలని ఓటర్లందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.
(రిలీజ్ ఐడి: 2255728)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3