ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రెంచ్ అధ్యక్షునికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రాధాన్యం

प्रविष्टि तिथि: 17 FEB 2026 9:57AM by PIB Hyderabad

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారుఆయన పర్యటన భారత్-ఫ్రాన్స్ సంబంధాలను నూతన శిఖరాలకు చేరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ పర్యటనకున్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి వివరిస్తూ.. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముంబయిఢిల్లీలో జరిగే చర్చలు కొత్త వేగాన్ని అందిస్తాయన్నారుఈ సహకారం రెండు దేశాలకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘
భారత్‌కు స్వాగతం!

మీ పర్యటన కోసంమన ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చడం కోసం భారత్ ఎదురు చూస్తోందిమన చర్చలు వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయనిప్రపంచ వృద్ధికి తోడ్పడతాయని విశ్వసిస్తున్నాను.
మొదట ముంబయిలోఆ తర్వాత ఢిల్లీలో కలుద్దాం మిత్రమా @EmmanuelMacron’’


 

"భారతదేశానికి స్వాగతం!

మీ పర్యటనను భారతదేశం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందిఈ పర్యటన మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత వేగాన్ని జోడిస్తుందిమన చర్చలు వివిధ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయనిప్రపంచ పురోగతికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాను.

నా ప్రియ మిత్రమా @EmmanuelMacron, తొలుత ముంబైలోఆ తర్వాత ఢిల్లీలో కలుద్దాం."


(रिलीज़ आईडी: 2254254) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam