ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కు ప్రధాని నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 11:33AM by PIB Hyderabad
ఈ రోజు ఉదయం పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కు నివాళులు అర్పించాను.’’
(రిలీజ్ ఐడి: 2251896)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8