ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ గవర్నర్
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 6:41PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ గవర్నర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
ఉత్తరాఖండ్ గవర్నర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
(రిలీజ్ ఐడి: 2250299)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15