ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో పశ్చిమ బెంగాల్ గవర్నరు భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 1:16PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి సమావేశమయ్యారు’’ అని తెలిపారు.


(రిలీజ్ ఐడి: 2248292) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam